civils in telugu, civils preparation in telugu, does telugu medium students are eliguble for writing civils? upsc civils in telugu medium,
సివిల్ సర్వీస్ పరీక్షలో సంచలన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో
(ప్రిలిమ్స్ ) పేపర్-2 విభాగంలో ఆప్షనల్ పేపర్ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆప్షనల్ పేపర్ స్థానంలో ఆప్టిటూడ్ , రీజనింగ్ మొదలగునవి కొనసాగించాలని యుపిఎస్సి నిర్ణయించిందని మనందరికి తెలిసిన విషయమే . త్వరలో అనగా 19-ఫిబ్రవరి-2011 నందు నోటిఫికేషన్ విడుదల అవనున్న సందర్భంగా మళ్ళీ ఒక సారి గుర్తు చేస్తున్నాను.
దీంతో ఇకపై అభ్యర్థులందరికీ రెండు తప్పనిసరి పేపర్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకూ జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ ఒకటే ఉండేది. రెండో పేపర్గా ఆప్షనల్ ఉండేది. ఈ విధానం ద్వారా ప్రతిభకు పూర్తి స్థాయి పరీక్ష, న్యాయం జరగడం లేదని చాలా కాలం నుంచి ఫిర్యాదులు, విమర్శలు వస్తుండటంతో ఆప్షనల్స్ను తొలగించాలని యూపిఎస్సి భావించింది.
ఈ కొత్త విధానం ప్రకారం ప్రిలిమ్స్లో రెండు పేపర్లకూ 200 చొప్పున మార్కులుంటాయి. ఒక్కో పేపర్కు 2 గంటల సమయం ఉంటుంది. రెండు పేపర్లలోనూ మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ ఉంటాయని యూపిఎస్సి తెలిపింది. యూపిఎస్సి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో 30 ఏళ్ళ ఆప్షనల్స్ పద్దతికి చరమగీతం పాడినట్లయింది.
దీంతో ఇకపై అభ్యర్థులందరికీ రెండు తప్పనిసరి పేపర్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకూ జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ ఒకటే ఉండేది. రెండో పేపర్గా ఆప్షనల్ ఉండేది. ఈ విధానం ద్వారా ప్రతిభకు పూర్తి స్థాయి పరీక్ష, న్యాయం జరగడం లేదని చాలా కాలం నుంచి ఫిర్యాదులు, విమర్శలు వస్తుండటంతో ఆప్షనల్స్ను తొలగించాలని యూపిఎస్సి భావించింది.
ఈ కొత్త విధానం ప్రకారం ప్రిలిమ్స్లో రెండు పేపర్లకూ 200 చొప్పున మార్కులుంటాయి. ఒక్కో పేపర్కు 2 గంటల సమయం ఉంటుంది. రెండు పేపర్లలోనూ మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ ఉంటాయని యూపిఎస్సి తెలిపింది. యూపిఎస్సి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో 30 ఏళ్ళ ఆప్షనల్స్ పద్దతికి చరమగీతం పాడినట్లయింది.
ముందు:
పేపర్-1 జనరల్ స్టడీస్
పేపర్-2 ఆప్షనల్ (అభ్యర్థి ఇష్టప్రకారం ఎంచుకోనునది )
ఇప్పటినుండి:
పేపర్-1 జనరల్ స్టడీస్
పేపర్-2 ఆప్టిటూడ్ , రీజనింగ్ మొదలగునవి
మెయిన్స్ యధావిధిగానే సాగుతాయి .
No comments:
Post a Comment