మనందరమూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల నోటిఫికషన్ ను UPSC విడుదల చేసింది.
వివిధ కేంద్ర సర్వీసులలో ఖాళీల సంఖ్య
885
విద్యార్హత
గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ( తత్సమానం ) , చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే.
వయస్సు
2011 ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాలనుండి 30 సంవత్సరాల మద్య ఉండాలి. (ఎస్సి,ఎస్టి లకు 5 , బిసి లకు 3 సంవత్సరాల గరిష్ట వయో సడలింపు.) .
పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు
1.జనరల్ అభ్యర్థులు-4 సార్లు
2. ఒబిసి అభ్యర్థులు-7సార్లు
3. వికలాంగులు (జనరల్)- 7 సార్లు
4. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఇతర కేటగిరీకి చెందిన వికలాంగులు ఎన్నిసార్లయినా రాయవచ్చు.
అనర్హతలు
సివిల్స్ మెయిన్స్లో అర్హత సాధించిన ఐఎఎస్లు, ఐఎఎఫ్లు.
దరకాస్తు విధానం
ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా దరకాస్తు చేయు విధానం
దీనికోసం వెబ్ సైట్ ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ ద్వారా దరకాస్తు విధానం
ఎంపిక చేసిన హెడ్ పోస్టాఫీసులో ముప్పయి రూపాయల రుసుము చెల్లించి దరకాస్తు తీసునవలయును.
ధరకాస్తులు పంపవలసిన చిరునామా
ధరకాస్తులు స్వీకరించు చివరి తేది
మార్చి 21
No comments:
Post a Comment